న్యూఢిల్లీ: కెప్టెన్ గా అన్ని ఫార్మాట్లలోను తనదైన ముద్ర వేసిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. కెరీర్ మందగించకముందే స్వచ్చందంగా తన కెప్టెన్సీకి రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

ధోని తీసుకున్న ఈ నిర్ణయాన్ని మిగతా బోర్డు సహా క్రికెటర్లంతా స్వాగతించారు. తాజాగా దీనిపై టీమ్ ఇండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే స్పందించారు. కెప్టెన్ గా ధోని అందించిన విజయాలు అసాధారణమని కొనియాడారు. ధోని ఎంతటి విలువైన ఆటగాడో మా అందరికీ తెలుసునని చెప్పాడు.
కోహ్లికి టీమ్ ఇండియా పగ్గాలు అప్పజెప్పేందుకు ఇదే సరైన సమయమని ధోని భావించి ఉంటాడని కుంబ్లే పేర్కొన్నాడు. ధోనితో ఉన్న స్నేహపూర్వక సం