
సచిన్ టెండూల్కర్
భారత బ్యాటింగ్ దిగ్గజం, వాయుసేన గౌరవ గ్రూప్ కెప్టెన్ సచిన్ టెండ్కూలర్ భారత వాయుసేన 83వ వార్షికోత్సవాలకు హాజరైయ్యారు.

సచిన్ టెండూల్కర్
ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో గల హిందోన్ ఏర్బేస్లో వాయుసేన వార్షికోత్సవాలు జరుగుతున్నాయి.
సచిన్ టెండూల్కర్
వైమానిక ప్రదర్శనలను వీక్షించిన సచిన్ తన సహా అధికారులతో కలిసి కలివిడిగా తిరిగారు. వారితో కలిసి ఫోటోలు దిగాడు. సచిన్ తోపాటు ఆయన సతీమణి అంజలి కూడా హాజరయ్యారు.
సచిన్ టెండూల్కర్
ఈ సందర్భంగా ఆయన తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ.. ‘భారత వాయుసేన అంకితభావానికి గర్విస్తున్నాం. ప్రతి ఉద్యోగి పరిపూర్ణ హృదయంతో విధులు నిర్వర్తిస్తున్నారు. వారి త్యాగాలు, నిబద్ధత గురించి మనమంతా ఆలోచించాలి' పేర్కొన్నాడు.

సచిన్ టెండూల్కర్
భారత బ్యాటింగ్ దిగ్గజం, వాయుసేన గౌరవ గ్రూప్ కెప్టెన్ సచిన్ టెండ్కూలర్ భారత వాయుసేన 83వ వార్షికోత్సవాలకు హాజరైయ్యారు.


Click it and Unblock the Notifications











