విరాట్ కోహ్లీ
భారత మహిళా జట్టుకు గుడ్ లక్ విషెస్ చెప్పిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.
మహేంద్ర సింగ్ ధోని
ఐసీసీ ఉమెన్ వరల్డ్ ఫైనల్కు చేరిన మిథాలీ సేనకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
వీరేంద్ర సెహ్వాగ్
అమ్మాయిలు ఎప్పుడూ మనల్ని గర్వించేలా చేస్తారు. రేపటి ఫైనల్స్కు ఆల్ ద బెస్ట్ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్లో ట్వీట్ చేశాడు.
సునీల్ గవాస్కర్
మిథాలీ సేనకు ఆల్ ద బెస్ట్ చెప్పిన క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్.
బీసీసీఐ
పైనల్కు చేరిన మిథాలీ సేనకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది.
వీవీఎస్ లక్ష్మణ్
భారత మహిళల జట్టుకు ఆల్ ద బెస్ట్ చెప్పిన టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్.
సుదర్శన్ పట్నాయక్ ప్రత్యేక సైకతశిల్పం
పూరీ తీరాన సుదర్శన్ పట్నాయక్ ప్రత్యేక సైకతశిల్పాన్ని రూపొందించి మిథాలీ సేనకు ఆల్ ద బెస్ట్ చెప్పాడు.


Click it and Unblock the Notifications











