
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
మొదటగా స్టోయినిస్ వేసిన 18వ ఓవర్ నాలుగో బంతికి ధావన్ సింగిల్ తీసి.. 52 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అనంతరం స్టోయినిస్ వేసిన 20వ ఓవర్లో రెండు వరుస ఫోర్లు బాది ఇన్నింగ్స్ కు ఊపుతెచ్చాడు. మరోవైపు 21 ఓవర్ మొదటి బంతికి ఫోర్ కొట్టి రోహిత్ అర్ధ శతకం చేసాడు. హిట్మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. వన్డేల్లో ఆసీస్తో మ్యాచ్లో 2వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.