Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న మహేంద్రసింగ్ ధోనీ:అస్ట్రేలియా బ్యాటింగ్

Mahendra Singh Dhoni
విశాఖపట్నం: విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకొని మొదటి బ్యాటింగ్ ఆస్ట్రేలియాకు అప్పగించాడు. బ్యాటింగ్ పిచ్ అయిన విశాఖ స్టేడియంలో ధోనీ ఫీల్డింగ్ ఎంచుకోవటాన్ని అందరూ సమర్థిస్తున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా పిచ్ కాస్త తేమగా ఉందనే ధోని బ్యాటింగ్ ను అస్ట్రేలియాకు అప్పగించాడని అంటున్నారు. కాగా విశాఖలో స్టేడియంలో క్రికెట్ అభిమానులు హంగామా చేస్తున్నారు. ధోనీ మరోసారీ 150 పరుగులు చేస్తాడని, ఇప్పటి వరకు విశాఖలో భారత్ కు మంచి రిజల్టు ఉందని ఇప్పుడు కూడా ధోనీ సేన పరుగుల వరద పారించి ఆస్ట్రేలియాను చిత్తు చేయడం ఖాయమని అభిమానులు అంటున్నారు.

విశాఖపట్నం భారత కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకీ బాగా కలిసి వచ్చిన పిచ్. 2005లో ధోనీ కేరీర్ ప్రారంభ దశలో విశాఖలో 148 పరుగులు చేశాడు. ఆ తరువాత 2007లోనూ మెరుగైన ఆటతీరునే ప్రదర్శించాడు. కాగా 2005లో పాకిస్తాన్ పై 2007లో శ్రీలంకపై భారత్ నెగ్గింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+