For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మూడు కెటగిరీల్లో ధోనీ పోటీ

By Staff
Mahindra Singh Dhoni
ముంబై: ఐసిసి అవార్డుల కోసం మూడు కెటగిరీల్లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నామినేట్ అయ్యాడు. ఐసిసి క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, ఒడిఐ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుల కోసం అతను నామినేటెడ్ అయ్యాడు. గౌతం గంభీర్, హర్భజన్ సింగ్ లు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కోసం నామినేటయ్యారు.

ముంబైలో జరిగిన కార్యక్రమంలో క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఆ జాబితాను విడుదల చేశారు. వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా ధోనీతో పాటు యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ కూడా నామినేట్ అయ్యారు. టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా ధోనీతో పాటు హర్బజన్ సింగ్, లక్ష్మణ్ పోటీ పడుతున్నారు. టీ -20 బౌలర్ ఆఫ్ ద ఇయర్ గా జహీర్ ఖాన్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా అమిత్ మిశ్రా, ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా హైదరాబాదీ క్రికెటర్ మిథాలీ రాజ్ నామినేటయ్యారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+