న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మూడు కెటగిరీల్లో ధోనీ పోటీ

By Staff
Mahindra Singh Dhoni
ముంబై: ఐసిసి అవార్డుల కోసం మూడు కెటగిరీల్లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నామినేట్ అయ్యాడు. ఐసిసి క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, ఒడిఐ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుల కోసం అతను నామినేటెడ్ అయ్యాడు. గౌతం గంభీర్, హర్భజన్ సింగ్ లు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కోసం నామినేటయ్యారు.

ముంబైలో జరిగిన కార్యక్రమంలో క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఆ జాబితాను విడుదల చేశారు. వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా ధోనీతో పాటు యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ కూడా నామినేట్ అయ్యారు. టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా ధోనీతో పాటు హర్బజన్ సింగ్, లక్ష్మణ్ పోటీ పడుతున్నారు. టీ -20 బౌలర్ ఆఫ్ ద ఇయర్ గా జహీర్ ఖాన్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గా అమిత్ మిశ్రా, ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా హైదరాబాదీ క్రికెటర్ మిథాలీ రాజ్ నామినేటయ్యారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X