For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వర్షాలు: విజయవాడ మ్యాచ్‌లు బెంగళూరుకి తరలిపోయాయి

By Nageshwara Rao
BCCI shifts Quadrangular series to Bengaluru due to Vijayawada rains

హైదరాబాద్: భారీ వర్షాలతో విజయవాడ వేదికగా జరగాల్సిన చతుర్ముఖ సిరిస్‌ను బీసీసీఐ బెంగళూరుకు తరలించారు. ఈ మేరకు ఆదివారం అధికారిక ప్రకటన చేసింది. విజయవాడతోపాటు కృష్ణా జిల్లా మూలపాడు వేదికగా జరగాల్సిన సిరీస్‌ తొలి రెండు మ్యాచ్‌లు వర్షాలతో రద్దు అయిన సంగతి తెలిసిందే.

ఆదివారం భారత్‌-ఎ, భారత్‌-బి జట్ల మధ్య మ్యాచ్‌ కూడా సాధ్యపడలేదు. దీంతో వేదికలను ఆలూరు (కర్ణాటక, హసన్‌ జిల్లా), బెంగళూరుకు తరలించాలని బీసీసీఐ నిర్ణయించింది. మారిన షెడ్యూల్‌ ప్రకారం చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్‌తో కలిపి 5 మ్యాచ్‌లు, మిగిలిన 4 మ్యాచ్‌లు ఆగస్టు 23, 25, 27, 29న ఆలూరులో జరగనున్నాయి.

భారత్ వేదికగా జరుగుతున్న ఈ చతుర్ముఖ సిరిస్‌లో ఇండియా ఏ, ఇండియా బి, దక్షిణాఫ్రికా ఏ, ఆస్ట్రేలియా ఏ జట్లు పోటీ పడుతున్నాయి.

Story first published: Monday, August 20, 2018, 12:37 [IST]
Other articles published on Aug 20, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+