ముంబైలోని వాంఖడే స్టేడియంలో
మూడు వన్డేలు ముంబైలోని వాంఖడే స్టేడియంలో, టీ20లు గువహటిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 22 నుంచి మ్యాచ్లు మొదలవుతాయని బీసీసీఐ వెల్లడించింది. ఈ సిరిస్కు ముందు ఇంగ్లాండ్ జట్టు బీపీ XIతో ఇంగ్లండ్ జట్టు ఓ వార్మప్ మ్యాచ్ ఆడనుంది.
న్యూజిలాండ్కు పయనమైన భారత మహిళల జట్టు
ఈ మ్యాచ్ కూడా వాంఖడే స్టేడియంలో జరుగనుంది. ఫిబ్రవరి 22, 25, 28న వన్డేలు, మార్చి 4, 7, 9న టీ20లు జరుగుతాయి. కాగా, ఈ సిరీస్ కంటే ముందు భారత మహిళల జట్టు న్యూజిలాండ్తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఇందుకోసం ఇప్పటికే భారత జట్టు న్యూజిలాండ్కు పయనమైంది. ఈ సిరీస్ జనవరి 24 నుంచి ఫిబ్రవరి 10 వరకూ జరుగనుంది.
వన్డే షెడ్యూల్:
- 1st ODI - February 22 in Mumbai
- 2nd ODI - February 25 in Mumbai
- 3rd ODI - February 28 in Mumbai
- 1st T20I - March 4 in Guwahati
- 2nd T20I - March 7 in Guwahati
- 3rd T20I - March 9 in Guwahati