హైదరాబాద్: ధర్మశాల వేదికగా జరుగుతున్న భారత్ -శ్రీలంక వన్డే మ్యాచ్ ఉదయం 11:30 కు మొదలైంది. మొదటి పది ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ స్కోరు 3. మనీశ్ పాండే, శ్రేయాస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు. 1.6 ఓవర్లకి ధావన్ మొదటి వికెట్ కోల్పోగా 4.1 ఓవర్లకి రెండో వికెట్ రోహిత్ను, మూడో వికెట్ కార్తీక్ను 8.5 ఓవర్లకి కోల్పోయింది. ధావన్ డకౌట్, రోహిత్ 2, కార్తీక్ 0
భారత్-శ్రీలంక జట్లు ఇలా ఉన్నాయి.
ఆడనున్న జట్లు:
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, అజింకా రహానే, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, కేదర్ జాదవ్, దినేశ్ కార్తీక్, ఎంఎస్ ధోనీ(వికెట్ కీపర్), హర్ధిక్ పాండ్యా, అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, జాస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్కుమార్, సిద్దార్థ్ కౌర్
శ్రీలంక: తిసారా పెరేరా (కెప్టెన్), ఉప్పల్ తరంగ, దనుష్క గుణతిలక, లాహిరు తిరిమన్నె, ఏంజి మాథ్యూస్, గుణరత్నె, నిరోషాన్ దిక్వెల్లా, చతురంగ దె సెల్వా, అకిలా దనంజయ, సురంగ లక్మల్, నువాన్ ప్రదీప్, సదీరా సమరవిక్రమం, ధనంజయ దే సెల్వా, దుష్మంత చమీరా, సచిత్ పతిరానా, కుసల్ పెరేరా
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.