న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మలేసియా ఓపెన్: క్వార్టర్స్‌లోకి సైనా నెహ్వాల్

Saina enters quarters of Malaysia Masters, runs into Okuhara next

హైదరాబాద్: కౌలాలంపూర్‌ వేదికగా జరుగుతున్న మలేసియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ క్వార్టర్స్‌లోకి ప‍్రవేశించింది. మహిళల సింగిల్స్‌లో గురువారం జరిగిన రెండో రౌండ్‌ పోరులో సైనా నెహ్వాల్‌ 21-14, 21-16 తేడాతో యిప్‌ పుయ్‌ యిన్‌ (హాంకాంగ్‌)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరుకుంది.

<strong>గార్డ్ మార్చుకుని గేల్ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్లు బాదిన వార్నర్ (వీడియో)</strong>గార్డ్ మార్చుకుని గేల్ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్లు బాదిన వార్నర్ (వీడియో)

కేవలం 39 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సైనా ఆద్యంతం తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలి గేమ్‌ను అవలీలగా గెలిచిన సైనా, రెండో గేమ్‌లో మాత్రం కాస్త పోరాడి గెలవడం విశేషం. శుక‍్రవారం జరుగనున్న క్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ ఒకుహారా(జపాన్‌)తో సైనా తలపడనుంది.

వీరిద్దరి ముఖాముఖి రికార్డులో సైనా 8-4తో ముందంజలో ఉంది. గతేడాది జరిగిన రెండు వరుస టోర్నమెంట్లలో(డెన్మార్క్ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌) ఒకుహారాపై సైనా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, January 17, 2019, 14:25 [IST]
Other articles published on Jan 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X