For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండోనేషియా ఓపెన్‌: ముగిసిన సింధు, హెచ్ఎస్ ప్రణయ్‌ పోరాటం

By Nageshwara Rao
Indonesia Open Badminton: PV Sindhu loses first game against He Bingjiao; HS Prannoy loses

హైదరాబాద్: జకార్తా వేదికగా జరుగుతున్న ఇండోనేషియా ఓపెన్‌ టోర్నీ నుంచి భారత షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ నిష్క్రమించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో షీ యుకీ (చైనా)తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ప్రణయ్‌ 17-21, 18-21 తేడాతో ఓటమి పాలయ్యాడు.

పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో షీ యుకీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ప్రిక్వార్టర్‌లో చైనాకే చెందిన వాంగ్‌ జు వుయ్‌పై అద్భుత ప్రదర్శనతో విజయం సాధించిన హెచ్ఎస్ ప్రణయ్‌ ఈ మ్యాచ్‌లో ఆ మేరకు రాణించలేకపోయాడు.

పీవీ సింధు నిష్క్రమణ:
మరోవైపు మహిళల సింగిల్స్‌లో జరిగిన మ్యాచ్‌‌లో పీవీ సింధు 21-14, 21-15తేడాతో హి బింగ్ జియావో (చైనా) ఓటమి పాలైంది. మరో భారత షట్లర్ సైనా నెహ్వాల్ కూడా రౌండ్-16లోనే ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో ఇండోనేషియా ఓపెన్‌‌లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది.

Story first published: Friday, July 6, 2018, 17:48 [IST]
Other articles published on Jul 6, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+