For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరల్డ్ ఛాంపియన్‌షిప్: క్వార్టర్‌ ఫైనల్‌కు సింధు, శ్రీకాంత్

By Nageshwara Rao

హైదరాబాద్: వరల్డ్ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు సత్తా చాటుతున్నారు. గ్లాస్గో వేదికగా జరుగుతున్న ఈ ఈవెంట్లో ప్రీ క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు విజయం సాధించింది. హాంకాంగ్‌కు చెందిన చెయుంగ్‌పై 19-21, 23-21, 21-17 విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్‌ల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్స్ ఫైనల్స్‌లో శుక్రవారం వరల్డ్ నంబర్ 6 ర్యాంకర్ సన్ యుతో పీవీ సింధు పోటీపడనుంది.

మరోవైపు పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ కూడా క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. డెన్మార్క్‌ ఆటగాడు అండర్స్‌ అంటోన్స్‌పై 21-14,21-18 పాయింట్ల తేడాతో విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. దీంతో సింగిల్స్‌ విభాగంలో ఇప్పటికే క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన సైనా నెహ్వాల్‌, సాయి ప్రణీత్‌, అజయ్‌ జయరాంల సరసన చేరాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Read in English: Sindhu, Srikanth enter QF
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+