
భారత షట్లర్ల శుభారంభం
ఆసియా గేమ్స్లో భారత షట్లర్లు శుభారంభం చేశారు. ప్రద్న్య, సిక్కిరెడ్డి జోడీ 21-16, 21-4తో నేపాల్ జోడీ సిచ్యా శ్రేష్ట, పూనం గురుంగ్ పై విజయం సాధించింది.

భారత షట్లర్ల శుభారంభం
మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్లో సైనా నెహ్వాల్ తన ప్రత్యర్ది టెంగ్ లుక్ యు (మకావు)పై వరుసగా 21-10, 21-8లతో పైచేయి సాధించింది. ఈ మ్యాచ్ కేవలం 26 నిమిషాల్లోనే సైనా ముగించింది.

భారత షట్లర్ల శుభారంభం
పురుషుల డబుల్స్ లో సుమీత్ రెడ్డి, మను అత్రి కూడా ముందంజలో ఉన్నారు.

భారత షట్లర్ల శుభారంభం
పురుషుల 56కేజీల ప్రిలిమినరీ విభాగంలో పాల్గొనున్న పుజిలిత్ శివ్ తాపాకు సహాయం చేస్తున్న కోచ్.


Click it and Unblock the Notifications











