మిథాలీ.. జులన్ల కెరీర్లో అరుదైన మైలు రాళ్లు
హైదరాబాద్: భారత మహిళా క్రికెటర్లు జులన్ గోస్వామి.. మిథాలీ రాజ్లు కెరీర్లోనే అరుదైన మైలురాళ్లను దాటేశారు. గాలె ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్లో జులన్ గోస్వామి 300 వికెట్లు తీసి అంతర్జాతీయ క్రికెట్లో రికార్డు సృష్టించాడు. ఇక ఈ మ్యాచ్లోనే మిథాలీ రాజ్ కూడా అత్యధిక వన్డేలకు నాయకత్వం వహించి మరో రికార్డును లిఖించారు.
Advertisement
Advertisement
Advertisement
Recommended Stories
- ఒకే క్యాచ్ ముగ్గురు మిస్.. చరిత్రలో ఫస్ట్ టైమ్ (Video)
- పరువు పాయె.. క్రికెట్ చరిత్రలోనే చెత్త రివ్వూ ఇదే! (Video)
- ధోనీ స్టైల్లో నో-లుక్ రనౌట్ (Video)
- బంగ్లా మ్యాచ్లో రచ్చరచ్చ.. అంపైర్తో లంక ప్లేయర్లు గొడవ (Video)
- సన్రైజర్స్ నయా ఆల్రౌండర్పై ఐసీసీ నిషేధం
- అంపైరింగ్ చేతకాకపోతే వేరే పని చూస్కోండి - హసరంగ
- వన్డేల్లో డబుల్ సెంచరీ: చరిత్ర సృష్టించిన లంక కుర్రాడు (Video)
- SL vs AFG: మైదానంలోకి ఉడుము.. ఆగిపోయిన మ్యాచ్ (Video)